Guwahati: మహిళా ఆఫీసర్ ఇంటిపై దాడి.. భారీగా నోట్ల కట్టలు లభ్యం.. ఉద్యోగంలో చేరి ఎన్ని రోజులైదంటే..!
- అస్సాంలో మహిళా ఆఫీసర్ ఇంటిపై దాడి
- భారీగా నోట్ల కట్టలు.. ఆభరణాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో ఓ మహిళా ఆఫీసర్ కోట్లకు పడగలెత్తింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతికి తెరలేపింది. తక్కువ కాలంలోనే కోట్లు వెనకేసుకుంది. అధికారులు జరిపిన సోదాల్లో కోట్లలో నగదు దొరకడంతో సివిల్ సర్వీస్ అధికారి నుపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Puja Khedkar: డ్రైవర్ కిడ్నాప్లో కీలక ట్విస్ట్.. పూజా ఖేద్కర్ ఫ్యామిలీ ఏం చేసిందంటే..!
Also Read
- Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. "బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు"
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
నుపుర్ బోరా.. సివిల్ సర్వీస్ అధికారి. గోలాఘాట్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం కమ్రూప్లో సర్కిల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 2019లో అస్సాం సివిల్ సర్వీసులో చేరారు. అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు ఆమె ఇంటిపై నిఘా ఉంచి సోదాలు నిర్వహించారు. దీంతో ఆమె ఇంట్లో రూ.500 నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు రూ.2 కోట్ల నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi BMW crash: బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో కీలక ట్విస్ట్.. నిందితురాలు షాకింగ్ స్టేట్మెంట్
ముఖ్యమంత్రి స్పెషల్ విజిలెన్స్ సెల్ అధికారుల బృందం.. అధికారిణి నుపుర్ బోరా నివాసంపై దాడి చేశారు. రూ.92 లక్షల నగదు, భారీగా ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక బార్పేటలోని అద్దె ఇంట్లో జరిగిన దాడిలో రూ.10 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.2 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద భూములను మార్పిడి చేస్తున్నట్లుగా ఆరోపణల నేపథ్యంలో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. అలాగే ఒక హిందూ భూమిని అనుమానాస్పద వ్యక్తులకు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇక నుపుర్ బోరా సహాయకుడు లాట్ మండల్ సూరజిత్ కూడా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. అనేక ఆస్తులను సంపాదించినట్లుగా కనిపెట్టారు. అతడిని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధపడుతున్నారు.
తాజావార్తలు
-
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్బై.. అసలు ఏమైంది?
-
Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!