AAP: ఆమ్ఆద్మీలో కొత్త జోష్.. ఆ పార్టీ గూటికి కీలక నేత..
దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం అవుతుంది అనుకున్న ఆమ్ఆద్మీ పార్టీ.. క్రమంగా విస్తరణ చర్యలు ప్రారంభించింది.. తాజాగా ఎన్నికలు జరిగిన పంజాబ్పై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. తిరుగులేని విజయాన్ని అందుకుని ఔరా..! అనిపించింది.. ఈ విజయం ఆ పార్టీ నేతలకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.. పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. ఇదే సమయంలో 2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెడుతోంది ఆమ్ఆద్మీ పార్టీ.. ఇవాళ హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆప్ తీర్థం పుచ్చుకున్నారు.. గత ఏడాది నవంబర్లో కాంగ్రెస్కు గుడ్బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన ఆయన.. ఇప్పుడు దీదీ పార్టీకి బైబై చెప్పి చీపురు పట్టారు.. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్ సమక్షంలో పార్టీలో చేరారు. 2024లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హర్యానాలో తన పార్టీ విస్తరణకు ఇది దోహద పడుతుందని ఆప్ అంచనా వేస్తోంది.
Read Also: TS: హస్తిన నుంచి గవర్నర్ తమిళిసైకి పిలుపు.. ఏం జరుగుతోంది..?
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇక, తన్వర్ను పార్టీలోకి ఆహ్వానించిన కేజ్రీవాల్ తన రాజకీయ అనుభవం ఖచ్చితంగా హర్యానాలో మరియు దేశవ్యాప్తంగా ఆప్కి గొప్ప సహాయం చేస్తుందని అన్నారు. “ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబానికి స్వాగతం, అశోక్ జీ. విద్యార్థి రాజకీయాల నుండి పార్లమెంటు వరకు మీ రాజకీయ అనుభవం హర్యానాలో మరియు దేశవ్యాప్తంగా పార్టీ సంస్థకు ఎంతగానో సహాయపడుతుంది” అంటూ ట్వీట్ చేశారు ఆమ్ఆద్మీ చీఫ్.. కాగా, ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడైన తన్వర్.. అంతకుముందు హర్యానాలోని సిర్సా నుంచి ఎంపీగా ఉన్నారు. 2019లో ఆయన కాంగ్రెస్ను వీడారు. ఆయన హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఇండియన్ యూత్ కాంగ్రెస్ మరియు పార్టీ విద్యార్థి విభాగం (ఎన్ఎస్యూఐ) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!