కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా ఎవరిపై ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. అందుకే లాక్డౌన్ విధించి మరి.. ఇళ్లకే పరిమితం కావాలని చెబుతున్నాయి ప్రభుత్వం.. అయినా.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1.5 లక్షల మందికి పైగానే కోవిడ్ బారిన పడుతున్నారు.. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది.. ఎంతోమంది వీఐపీలను సైతం టచ్ చేసిన కరోనా.. అందులో కొందరి ప్రాణాలు కూడా తీసింది.. తాజాగా, మరో ఎమ్మెల్యే కరోనాతో కన్నుమూశారు. అసోంలోని యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్)కు చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే లెహోరామ్ బోరో.. ఇవాళ కరోనాతో మరణించారు. ఆయన వయస్సు 63 ఏళ్లు… ఇటీవలే ఆయనకు కరోనా పాజిటివ్గా తేలగా.. గువాహటిలోని మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. అయితే, ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు వదిలారు. ఆయన మృతికి అసోం గవర్నర్, సీఎం, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, పొలిటికల్ లీడర్లు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, తముల్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే లెహోరామ్ బోరో.. గత కొంతకాలం క్రితం మరో ఎమ్మెల్యే కూడా కరోనాతో మృతిచెందారు.. దీంతో.. అసోంలో కరోనాతో మృతిచెందిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!