Amit Shah: 102 డిగ్రీల జ్వరంతో అమిత్ షా, రాహుల్ గాంధీకి ధీటైన సమాధానం..
- 102 డిగ్రీల జ్వరంలో కూడా అమిత్ షా ధీటైన సమాధానం..
- రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’వాదనపై షా ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బుధవారం పార్లమెంట్లో ‘‘ఓట్ చోరీ’’ అంశంపై వాడీవేడీ చర్చ నడిచింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఓట్ చోరీ అంశంపై నాతో సభలో చర్చకు సిద్ధమా..? నాతో మాట్లాడేందుకు అమిత్ షా భయపడుతున్నారని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. నేను ఏం మాట్లాడాలో నేనే నిర్ణయించుకుంటానని, మీరు కాదని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, నిన్న సభలో అమిత్ షా 102 డిగ్రీల జ్వరంతో ఉణ్నారని, సమావేశానికి కొద్దిసేపటి ముందు వైద్యులు పరిశీలించి, జ్వరం తగ్గడానికి మందులు ఇచ్చారని సంబంధిత వర్గాలు చెప్పాయి.
Read Also: Suryakumar Yadav: సూరీడికి ఏమైంది?.. 47, 39 పరుగులు తప్ప మెరుపుల్లేవు!
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
జ్వరంలో ఉన్నా కూడా ప్రతిపక్షాలకు ముఖ్యంగా, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటన్నర ప్రసంగంలో ఓట్ల చోరీ, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై వస్తున్న ఆరోపణల్ని ఆయన తిప్పికొట్టారు. షా నిన్న చేసిన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్రమోడీ కూడా ప్రశంసించారు.
అమిత్ షా తన ప్రసంగంలో.. కాంగ్రెస్ గెలిచినప్పుడు ఎన్నికల సంఘం సరిగా పనిచేస్తుందని, ఓడిపోయినప్పుడు మాత్రం ఓటర్ల జాబితాలో సమస్యల ఉన్నాయని చెబుతారని, ఇది ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే మూడు సార్లు ఓట్ చోరీ జరిగిందని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు ప్రధాని అభ్యర్థిగా సర్దార్ పటేల్కు ఎక్కువ ఓట్లు వచ్చినా, జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని అయ్యారని, ఇందిరాగాంధీ హాయాంలో ఆమె రాయ్బరేలీ నుంచి గెలుపొందడం ఓట్ చోరీనే అని, అలహాబాద్ హైకోర్టు కూడా తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. మూడోసారి సోనియాగాంధీ భారత పౌరసత్వం పొందకముందే, ఓటేశారని, దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోందని అన్నారు.
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!