Amit Shah: “మోదీ చనిపోవాలి”, “మోదీ సమాధిని తవ్వుతాం” ఇవన్నీ పనిచేయవు.. మోదీకి అండగా 130 కోట్ల మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah criticizes Congress: ‘‘ మోదీ చనిపోవాలి’’, ‘‘ మోదీ సమాధిని తవ్వుతాం’’ అంటూ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని, అయితే ఇవన్నీ పనిచేయవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన దీర్ఘాయువుతో ఉండాలని 130 కోట్ల మంది ప్రార్థిస్తున్నారని అన్నారు. శుక్రవారం కర్ణాటక బీదర్ లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఆప్ కోరికను దేవుడు వినడని అన్నారు. ఇలాంటి పార్టీలకు ఓటు వేయాలా..? అని ప్రశ్నించారు. ప్రధానిని ఎంత దూషించినా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విజయం సాధించలేదరని అన్నారు. మీరు ఎంత బుదర చల్లితే అంతగా కమలం వికసిస్తుంది, బుదర మధ్య నుంచే సువాసన వెదజల్లడం కమలం స్వభావం అని అమిత్ షా అన్నారు.
Read Also: Rohit Sharma: టెస్ట్ మ్యాచ్ మూడు రోజులేనా.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన రోహిత్
Also Read
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు వారి స్వార్థ ప్రయోజనాలను మాత్రమే చూసకుంటున్నారని విమర్శించారు. ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే అని, వారు ప్రజలు సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించరని అన్నారు. పీఎఫ్ఐ నిషేధం మోదీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని కొనియాడారు. సిద్దరామయ్య గాంధీ కుటుంబానికి ఏటీఎంగా మారారని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ తడిచిపెట్టుకుపోయిందని అన్నారు. నాగాలాండ్ లో కాంగ్రెస్ కు సున్నా, మేఘాలయలో 3, త్రిపురలో 4 సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం అయిందని ప్రజలకు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కర్ణాటకకు ప్రభుత్వం చేసిన కృషిని హోంమంత్రి వివరించారు. అమిత్ షా సమావేశానికి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. కర్ణాటకను బీజేపీ అభివృద్ధి చేస్తోందని అన్నారు. పీఎం కిసాన్ యోజనతో రైతులక సంక్షేమానికి భరోసా ఇస్తున్నామని, రాష్ట్రంలో అభివృద్ధి, దేశ భద్రతకు ఓటేయాలని, మోదీకి, బీజేపీకి ఓటేయాలని అమిత్ షా కోరారు.
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!