China: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసిన చైనా..
- ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య చైనా సైనిక కార్యకలాపాలు..
- తైవాన్కి సమీపంగా పీపుల్ లిబరేషన్ ఆర్మీ విమానాలు, నౌకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకే ప్రాంతాల్లోని తీవ్రవాద క్షేత్రాలపై దాడులు నిర్వహించింది. దీని తర్వాత, భారత్పైకి డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేసింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని పెంచాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన మధ్య శనివారం సాయంత్రం నుంచి రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
Read Also: Pope Leo: భారత్-పాక్ కాల్పుల విరమణను స్వాగతించిన కొత్త పోప్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఈ ఉద్రిక్తతలు ఇలానే ఉన్న సమయంలో.. పాక్ మిత్రదేశం చైనా తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. చైనా తన విమానాలు, నావికా దళ నౌకలను తైవాన్ సమీపంలోకి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. పరిస్థితుల్ని క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. అంతకుముందు , శుక్రవారం తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పీపుల్ లిబరేషన్ ఆర్మీ(PLA)కి చెందిన 7 విమానాలు, 8 నేవీ నౌకలు, ఒక అనధికారిక నౌక తైవాన్ చుట్టూ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!