Aligarh Muslim University: పాలస్తీనాకు అనుకూలంగా విద్యార్థుల ర్యాలీ.. చర్యలకు బీజేపీ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aligarh Muslim University: ఇజ్రాయిల్- పాలస్తీనా హమాస్ యుద్ధంలో ఇండియాలోని ప్రజలు కూడా ఇరుపక్షాలకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో పాలస్తీనాకు మద్దతుగా కొందరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు పలువరు విద్యార్థులు సోమవారం మార్చ్ నిర్వహించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also: Israel War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం.. ఏ దేశం ఎటువైపు..?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
దీనిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి లేఖ రాశారు. ఈ విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా భారత వైఖరిని తెలియజేస్తూ హమాస్ దాడిని ఖండించింది. ప్రధాని మోడీ కూడా ఇండియా, ఇజ్రాయిల్ దేశాలు టెర్రరిజం వల్ల బాధపడుతున్నాయని చెప్పారు. కానీ ఏఎంయూ విద్యార్థులు మాత్రం భారతదేశ ప్రయోనాలకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
దీనిపై స్థానిక పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది.. నలుగురు విద్యార్థుల పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది, అయితే కొందరు మాత్రం వారికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఇటీవల హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి ఇజ్రాయిల్ పై భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 1000 మంది ఇజ్రాయిలీలు మరణించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!