Aligarh Muslim University: పాలస్తీనాకు అనుకూలంగా విద్యార్థుల ర్యాలీ.. చర్యలకు బీజేపీ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aligarh Muslim University: ఇజ్రాయిల్- పాలస్తీనా హమాస్ యుద్ధంలో ఇండియాలోని ప్రజలు కూడా ఇరుపక్షాలకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో పాలస్తీనాకు మద్దతుగా కొందరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు పలువరు విద్యార్థులు సోమవారం మార్చ్ నిర్వహించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also: Israel War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం.. ఏ దేశం ఎటువైపు..?
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
దీనిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి లేఖ రాశారు. ఈ విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా భారత వైఖరిని తెలియజేస్తూ హమాస్ దాడిని ఖండించింది. ప్రధాని మోడీ కూడా ఇండియా, ఇజ్రాయిల్ దేశాలు టెర్రరిజం వల్ల బాధపడుతున్నాయని చెప్పారు. కానీ ఏఎంయూ విద్యార్థులు మాత్రం భారతదేశ ప్రయోనాలకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
దీనిపై స్థానిక పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది.. నలుగురు విద్యార్థుల పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది, అయితే కొందరు మాత్రం వారికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఇటీవల హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి ఇజ్రాయిల్ పై భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 1000 మంది ఇజ్రాయిలీలు మరణించారు.
తాజావార్తలు
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..