Air India: నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు రూ. 80 లక్షల ఫైన్..
Air India: మరోసారి నిబంధనల ఉల్లంఘనలో ఎయిర్ ఇండియాకు జరిమానా పడింది. ఇప్పటికే పలుమార్లు ఈ అగ్రశ్రేణి ఎయిర్ లైనర్కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) జరిమానా విధించింది. తాజాగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ రెగ్యులేషన్స్ (ఎఫ్డిటిఎల్), ఫెటీగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎఫ్ఎంఎస్) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.
Read Also: Zomato CEO: జొమాటో సీఈవో సీక్రెట్గా రెండో పెళ్లి.. అమ్మాయెవరంటే…!
Also Read
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
సిబ్బందికి తగినంత వీక్లీ రెస్ట్ పీరియడ్స్, అల్ట్రా లాంగ్ రేంజ్ ఫ్లైట్లకు ముందు తగినంత విశ్రాంతి ఇవ్వడం లేదని, లేఓవర్ సమయంలో అనేక నిబంధనల్ని ఉల్లంఘనలనున జనవరి ఆడిట్ వెల్లడించిన తర్వాత డీజీసీఏ జరిమానా విధించింది. పైలెట్లు డ్యూటీ సమయాన్ని మంచి విధులు నిర్వహించిన సందర్భాలను కూడా ఆడిట్ బయటపెట్టింది. ఇలాంటి ఉల్లంఘనలు విమాన భద్రత, ప్రయాణికుల శ్రేయస్సుకు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తాయి.
నివేదికలు, సాక్ష్యాధారాల విశ్లేషన ప్రకారం..ఎయిర్ ఇండియా లిమిటెడ్ 60 ఏళ్లు పైబడిన ఇద్దరు విమాన సిబ్బందితో కలిసి కొన్ని సందర్భాల్లో విమానాలు నడుపుతోంది, ఇది ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 28 Aలోని సబ్ రూల్ (2)ని ఉల్లంఘిస్తోంది. అల్ట్రా-లాంగ్ రేంజ్ (ULR) విమానాలకు ముందు, తర్వాత తగినంత విశ్రాంతి, విమాన సిబ్బందికి లేఓవర్లో తగినంత విశ్రాంతి అందించడంలో కూడా ఎయిర్ ఇండియా లోపం ఉన్నట్లు గుర్తించబడింది. దీనికి ముందు, ఫిబ్రవరి 12న ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో 80 ఏళ్ల ప్రయాణికుడు మరణించాడు. ఈ ఘటనలో ఎయిరిండియాకు రూ. 30లక్షల జరిమానా విధించారు.
తాజావార్తలు
-
Vaazha2 : కేరళ ‘వాల 2’ విధ్వంసం.. ఆల్టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్గా రికార్డు!
-
Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
-
IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!