ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలుః ప్రజల చేతలను బట్టే మూడోవేవ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు జీవన విధానం సాధారణంగా సాగుతున్నది. సెకండ్ వేవ్ కేసులు తగ్గిపోయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా మూడో వేవ్ వస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కొన్ని కీలక వ్యాక్యలు చేశారు.
Read: అమితాబ్ మనవరాలితో అలాంటిదేం లేదంటోన్న అందగాడు!
Also Read
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
మూడో వేవ్ ప్రజల చేతుల్లోనే ఉందని, వ్యాక్సిన్ తీసుకొని, కోవిడ్ నిబంధనలు పాటిస్తే మూడోవేవ్ ప్రభావం పెద్దగా కనిపించదని అన్నారు. ప్రజల చేతలను బట్టే మూడో వేవ్ ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇక డెల్టా ప్లస్ వేరియంట్లను అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయని, అపోహలు పక్కనపెట్టి వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..