Sambhaji Maharaj: శంభాజీ మహరాజ్కి అబూ అబ్మీ నివాళి.. ఔరంగజేబును పొగిడిన కొన్ని రోజులకే..
- ఔరంగజేబుని ప్రశంసించిన కొన్ని రోజులకే..
- శంభాజీ మహారాజ్కి అబూ అజ్మీ నివాళి..
- ఇటీవల మొఘల్ పాలకుడిని పొగుడుతూ అబూ కామెంట్స్..
- శాసన సభ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhaji Maharaj: ఇటీవల మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యే అబూ అజ్మీ మొఘల్ పాలకుడు ఔరంగజేబుని ప్రశంసించడం వివాదంగా మారింది. శివసేన, బీజేపీ అతడిపై విరుచుకుపడ్డాయి. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. ఇదిలా ఉంటే, మరాఠా పాలకుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం అబూ అజ్మీ నివాళులు అర్పించారు. ఆయన పరాక్రమ యోధుడని ప్రశంసించారు.
Read Also: Governor Jishnu Dev: ఆదివాసీ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడటం ఆనందదాయకం..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ మొఘలులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. చివరకు మొఘలుల కుట్రకు శంభాజీ సంగమేశ్వర్లో పట్టుబడ్డాడు. అత్యంత క్రూరంగా శంభాజీని ఔరంగజేబు హత్య చేశాడు. ఇటీవల వచ్చిన బాలీవుడ్ మూవీ ‘‘ఛావా’’ శంభాజీ చరిత్ర ఆధారంగా రూపొందించబడింది. “స్వరాజ్య రెండవ ఛత్రపతి, పరాక్రమ యోధుడు, ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ బలిదానం చేసిన రోజున, నేను నా వినయపూర్వకమైన నివాళి అర్పిస్తున్నాను” అని ఎక్స్లో అబూ అజ్మీ ట్వీట్ చేశారు.
ఇటీవల అబూ అజ్మీ మాట్లాడుతూ.. ఔరంగజేబు మంచి పాలకుడని, ఆయన పాలనలో భారత్ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్, బర్మా వరకు ఉండేదిన అన్నారు. మన జీడీపీ ప్రపంచ జీడీపీలో 24 శాతం ఉందని, భారత దేశాన్ని అతడి పాలనలో ‘‘బంగారు పిచ్చుక’’గా పిలిచే వారని అన్నారు. ఔరంగజేబు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ మధ్య జరిగిన పోరాటాన్ని రాజకీయ పోరాటంగా అభివర్ణించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన పార్టీలు తీవ్రంగా స్పందించాయి. యావత్ మహారాష్ట్రలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను మహారాష్ట్ర శాసన సభ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అతడిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!