Aadhar card: భారతదేశంలో ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డులు నిషేధం!.. కారణం ఏంటంటే?
- భారతదేశంలో ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డులు నిషేధం
- ఆ కారణంతో ఆధార్ కార్డులు జారీ చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ కార్డు.. దేశ పౌరులకు ముఖ్యమైన దృవపత్రంగా మారిపోయింది. ఏ పని జరగాలన్నా ఆధార్ ను ఇవ్వాల్సిందే. ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, సిమ్ కార్డ్స్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్ ను ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆధార్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. ఆధార్ లేకపోతే ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేని పరిస్థితి. అయితే భారత్ లో ఇప్పటి వరకు ఆధార్ కార్డు జారీ చేయని రాష్ట్రం ఒకటి ఉందని తెలుసా? ఆ రాష్ట్ర పౌరులకు ఆధార్ కార్డులు లేవు. ఇంతకీ ఆ రాష్ట్రం ఏదని ఆలోచిస్తున్నారా? ఆ స్టేటే జమ్మూ కశ్మీర్. మరి ఇక్కడ ఆధార్ కార్డులు జారీ చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా?
జమ్మూ కశ్మీర్ దేశంలో ఓ ప్రత్యేకత ఉన్న రాష్ట్రం. ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి చెందింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఈ ప్రాంతం భిన్నమైనది. ఇదే సమయంలో అత్యంత సున్నితమైన ప్రదేశం. ఎందుకంటే ఈ రాష్ట్రం శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనాలతో సరిహద్దులను పంచుకుంటుంది. కాబట్టి ఈ ప్రాంతానికి ఉగ్రవాదులు, చొరబాటుదారుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఉగ్ర మూకలు ఈ ప్రాంతంలో దాడులకు పాల్పడుతుంటారు. భద్రతా బలగాలకు సవాల్ విసురుతుంటారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇక్కడ భద్రత కల్పించడం రక్షక దళాలకు కత్తిమీద సాములాంటిది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ లో ఆధార్ కార్డుల జారీని నిషేధించారు. ఒక వేళ ఆధార్ కార్డులను జారీ చేస్తే.. దీన్ని అదునుగా తీసుకుని నకిలీ ఆధార్ కార్డులను సృష్టించుకుని చొరబాటుదారులు భారత్ లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నది. అందుకే జమ్మూ కాశ్మీర్ లో ఆధార్ కార్డులను జారీ చేయలేదు. కానీ, అక్కడి ప్రజలకు గుర్తింపు ప్రయోజనాల కోసం ఇతర దృవపత్రాలను జారీ చేస్తారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!