Madhya Pradesh: నిబద్ధతకు హాట్స్ ఆఫ్.. 113 ఏళ్ల వయసులోనూ ఓటేసిన వృద్ధుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఇంకా చెప్పాలంటే ప్రజా స్వామ్య దేశం లో ఓటు అనేది ప్రజల ఆయుధం. కరెక్ట్ గా ఉపయోగించుకుంటే అవినీతిని అంతమొందించే శక్తి ఓటుకు ఉంది. అయితే ప్రస్తుతం ఉద్యోగాలని, ఉన్నత చదువులని మనలో చాలంది ఉన్న ఊరును వదిలి వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉంటారు. ఇక ఎన్నిలక సమయంలో ఒకరోజు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా మనలో చాల మంది ఆసక్తి చూపించరు. అయితే పది పదుల వయసు దాటిన తన బాధ్యతను నిర్వహించారు ఓ వృద్ధుడు. ఆయన నిబద్ధతకు అధికారులు సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న యువతకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా వయసును లెక్క చేయకుండా లేని ఓపికను తెచ్చుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు పెద్దాయన. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
Read also:Rohit Sharma: అహ్మదాబాద్ పిచ్ ను పరిశీలించిన రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ
Also Read
- India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
వివారాలలోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన సంగతి అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని పాన్సెమల్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ నం.225లో శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ కేంద్రానికి నానాజీ భిల్జీ అహిరా అనే వ్యక్తి కూడా వచ్చి ఓటేశారు. కాగా ఓటు వేసిన నానాజీ భిల్జీ అహిరా వయసు 113 సంవత్సరాలు. అయినా ఆయన తన వయసును లెక్క చేయకుండా తన ముని మనవడి మోటార్ సైకిలు వెనుక కూర్చొని ఉదయాన్నే పోలింగు కేంద్రానికి చేరుకొన్నారు. అనంతరం ఆయన ఓటు వేసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంత వృద్దాప్యం లోనూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య రక్షణలో తన బాధ్యతను నిర్వహించిన ఆ వృద్ధుడి నిబద్ధతకు అధికారులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు వివిధ ఎన్నికల్లో కనీసం 100 సార్లు ఓటేసి ఉంటానని తెలిపారు.
తాజావార్తలు
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
-
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్లోనే!
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!