Food Poisoning: “కల్తీ చాట్ మసాలా”.. 80 మందికి ఫుడ్ పాయిజనింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Poisoning: జార్ఖండ్ రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పాడైన ‘‘ చాట్ మసాలా’’తిని 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ఈ రోజు తెలిపారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం కర్మతాండ్ పంచాయతీ పరిధిలో జరిగింది.
Read Also: Anti-Hindu hate: బ్రిటన్ లో పెరుగుతున్న హిందూ వ్యతిరేకత.. మతం మారాలని ఒత్తిడి..
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
భోక్తా జాతరకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత హుచక్తాన్ ధాడ్ గ్రామ ప్రజలు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలకు గురయ్యారని వారిలో 80 మంది, ఎక్కువగా పిల్లల ఆరోగ్యం క్షీణించిందని అధికారులు తెలిపారు. రాత్రి 10.30 గంటలకు షాహిద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిట్ లో చేర్చినట్లు ఆస్పత్రి మెడికల్ విభాగం చీఫ్ డాక్టర్ యూకే ఓజా వెల్లడించారు. ఇందులో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
బాధితుల్లో తొమ్మిదేళ్ల పింకీ అనే బాలిక అత్యంత చిన్నవయస్కురాలు కాగా.. 44 ఏళ్ల విజయ్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇంతపెద్ద సంఖ్యలో బాధితులు రావడంతో ఎమర్జెన్సీ వార్డులో పడకలు తక్కువగా ఉండటంతో , ఇతర ఆస్పత్రుల్లోని బెడ్స్ ను సమకూర్చినట్లు డాక్టర్ ఓజా వెల్లడించారు. రోగుల రద్దీని ఎదుర్కొనేందుకు అదనపు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని పిలిచినట్లు తెలిపారు. బాధితులను పరామర్శించిన దండబ్ సివిల్ సర్జన్ డాక్టర్ అలోక్ విశ్వకర్మ ఘటనపై విచారణకు ఆదేశించారు.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!