Manipur: మణిపూర్లో మరోసారి అల్లర్లు.. ఆరుగురు మృతి
- మణిపూర్లో మరోసారి అల్లర్లు
- ఆరుగురు మృతి.. బలగాలు మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ మరోసారి రణరంగంగా మారుతోంది. కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న డ్రోన్ దాడులు ఉద్రిక్తతలకు దారి తీసింది. డ్రోన్ దాడులను నిరసిస్తూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. హింసకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. అయినా కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు. హింస కొనసాగుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజ్.. బోట్లు ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
శనివారం ఉదయం మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో జరిగిన హింసలో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. కుకీ తిరుగుబాటుదారులు రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 229 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలోని నుంగ్చప్పి గ్రామంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యురెంబమ్ కులేంద్ర సింఘా అనే 63 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. అనంతరం ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మణిపూర్లోని మోయిరాంగ్ పట్టణంలో కుకీ తిరుగుబాటుదారులు.. ప్రార్థనలు చేస్తున్న లోయ-ఆధిపత్యమైన మైతీ కమ్యూనిటీకి చెందిన వృద్ధుడు మరణించిన ఒక రోజు తర్వాత ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. మెయిటీ కమ్యూనిటీకి చెందిన సాయుధ గ్రూపులు మరియు కొండ-ఆధిపత్య కుకీ తెగల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ బృందాలు తమకు తాముగా ‘గ్రామ రక్షణ వాలంటీర్లు’గా భావించుకుంటారు. మొత్తానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: TPCC Chief: ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తా..
జిరిబామ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పి), పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకున్నారు. వీరిపై కూడా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని పోలీసులు ప్రకటనలో తెలిపారు. అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని గ్రామాలపై ఆయుధాలతో కూడిన డ్రోన్లతో దాడి చేసిన దాదాపు వారం తర్వాత ఆ ప్రాంతంలో డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ మోహరించింది. అనుమానిత తిరుగుబాటుదారులు భారత గడ్డపై మొదటిసారి డ్రోన్ దాడులను ప్రారంభించారు. చూరాచాంద్పుర్లోని మువాల్సంగ్, లైకా మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. మూడు బంకర్లను కూల్చివేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడి నుంచే చేపట్టినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో కారు బీభత్సం.. 10 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో యువకుడి మృతి
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!