Maharashtra rain: ముంచెత్తిన వరదలు.. 6కు చేరిన మృతుల సంఖ్య
- మహారాష్ట్రను ముంచెత్తిన వరదలు
- 6కు చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే బుధవారం ముంబై, పూణెలాంటి నగరాలను భారీ వరద ముంచెత్తింది. ఇళ్లు, దేవాలయాలు, కార్లు మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై అధికారులను అలర్ట్ చేసింది.

Also Read
- Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
- PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
- CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
- PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
నీటి మునిగిన ప్రాంతాల్లో ప్రజలను సహాయ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరదలు కారణంగా ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు. విద్యుత్ షాక్తో నలుగురు, డ్యామ్లో పడి ఇద్దరు మరణించారు. మరోవైపు ముంబైలో భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Operation Raavan: సినిమాలకు ఇండస్ట్రీలోనే ఇబ్బందులున్నాయి.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక భారీ వర్షం కారణంగా విమానాశ్రయంలోని విమాన సేవలు దెబ్బతిన్నాయి. ఇండిగో, స్పైస్జెట్ సర్వీసులు నిలిచిపోయాయి. విమాన షెడ్యూల్ కాలానుగుణంగా ఆలస్యం అవుతాయని విమాన సంస్థలు తెలిపాయి. ఇక ఎయిర్ ఇండియా రద్దు చేసిన విమానాలకు పూర్తి వాపసును అందించింది.
ఇది కూడా చదవండి: Darshan: యాక్టర్ దర్శన్కి కోర్టులో చుక్కెదురు.. అందుకు నో చెప్పిన కోర్టు..
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?