Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుద్దుకున్న లగ్జరీ బస్సులు.. ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
6 Dead After Two Luxury Travel Buses Collide In Maharashtra Buldhana: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం బుల్దానా జిల్లాలో NH6 రహదారిపై రెండు లగ్జరీ బస్సులు ఎదురెదురుగా గుద్దుకున్నాయి. అర్థరాత్రి 2:30 గంటల ప్రాంతంలో మల్కాపూర్ టౌన్లోని ఓ ఫ్లైఓవర్పై జరిగిన ఈ యాక్సిడెంట్లో 6 మంది స్పాట్లోనే చనిపోగా.. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో నాలుగైది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Also Read
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అమర్నాథ్ తీర్థయాత్రలో భాగంగా హింగోళి వెళ్తున్న బస్సు.. నాశిక్కి వెళ్తున్న బస్సుని ఢీకొనడంతో, ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. నాశిక్కి వెళ్తున్న బస్సు ఒక ట్రక్కుని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయంలో హింగోళివైపు వెళ్తున్న బస్సు ఎదురుగా రావడంతో.. రెండూ గుద్దేసుకున్నాయి. రెండు బస్సులు వేగంగా వెళ్తుండటంతో.. డ్రైవర్లు అదుపు చేయలేకపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందగానే.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీ ట్రాఫిక్ ఏర్పడటంతో.. రాకపోకలకు అంతరాయం కలిగింది.
Minor Girl Gangrape: మధ్యప్రదేశ్లో దారుణం.. ఆలయం సమీపంలో మైనర్పై గ్యాంగ్రేప్
ఈ నెల ప్రారంభంలోనూ.. మహారాష్ట్రలో ఓ బస్సు మంటల్లో దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వే పై జరిగిన ఈ ఘటనలో.. మొత్తం 26 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఈ బస్సు యవత్మాల్ నుంచి పూణె వెళ్తున్న సమయంలో, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుల్దానా జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించారు.
తాజావార్తలు
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
-
Sonam Wangchuk: “నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
ట్రెండింగ్
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!