Junk Food Survey: పిల్లలు జంక్ ఫుడ్ తినడానికి కారణం ఇదే.. భారతీయ తల్లిదండ్రుల అభిప్రాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
56% of Indian parents say junk food ads fuel kids’ craving: ప్రస్తుత జనరేషన్ లో పిల్లలు ఇంట్లో తయారు చేసి వంటకాలను తినడము దాదాపుగా తగ్గించారు. ఎంత సేపు బేకరీ ఐటమ్స్, ఫిజ్జా, న్యూడిల్స్ అంటూ జంక్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కాగా పిల్లలు ఇంతగా జంక్ ఫుడ్ తినడానికి కారణం ఏంటనేది కనుక్కోవాలని ఓ సర్వే చేస్తే 56 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు ఒకే సమాధానం చెప్పారు. పిల్లలను లక్ష్యంగా చేసుకుని ప్యాక్ చేసిన ఆహారపదార్థాల ప్రకటనలు వారిని జంక్ ఫుడ్ వైపు ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సర్వేని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ అయిన లోకల్ సర్కిల్స్ చేపట్టింది. దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్న రోజే ఈ సర్వే వచ్చింది.
Read Also: Shahid Afridi: అక్తర్, షమీ వ్యవహారంపై స్పందించిన షాహీద్ అఫ్రిది.. ద్వేషాన్ని పెంచొద్దని హితవు
Also Read
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
92 మంది పిల్లల తల్లిదండ్రులు ప్యాక్ చేసిన ఆహారపదార్థాల ప్రకటనలను నిషేధించే విధంగా ప్రభుత్వ నిబంధనలు తేవాలని కోరకుంటున్నారు. సర్వేలో భాగంగా ఫ్యాక్ చేసి ఆహార ప్రకటనలను చూడకపోతే మీ పిల్లలు వాటిని కోరే అవకాశం ఉంటుందా..? అని ప్రశ్నించగా.. 56 శాతం మంది తల్లిదండ్రులు ఖచ్చితంగా కోరరని సమాధానం ఇవ్వగా.. 12 శాతం మంది తమ పిల్లలు వాటినే కోరుతారని .. 18 శాతం మంది కోరుకునే అవకాశం ఉండకపోవచ్చని అని వెల్లడించారు. కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు తమ ప్రకటనల ద్వారా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను లక్ష్యంగా చేసుకోకుండా ఒక విధానాన్ని అనుసరించడం ప్రారంభించాయి.
ఇదిలా ఉంటే పిల్లలను టార్గెట్ చేస్తూ ఫ్యాక్డ్ ఫుడ్ ప్రకటనలను ప్రభుత్వం అడ్డుకునేలా నిబంధనలు రూపొందించాలా..? అని ప్రశ్నించగా.. 81 మంది తప్పకుండా రూపొందించాలని, 11 శాతం మంది 12 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లల కోసం తప్పకుండా నిబంధలు తీసుకురావాలని.. కేవలం 4 శాతం మంది మాత్రమే అవసరం లేదని తెలిపారు. మొత్తంగా 92 శాతం మంది ప్రభుత్వ నిబంధనలు తీసుకురావాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
తాజావార్తలు
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!