Snakebite: ఏడాదిలో పాముకాటులో 50,000 మంది మృతి, ప్రపంచంలోనే అత్యధికం
- ప్రతీ ఏడాది పాముకాటుల వల్ల 50 వేల మంది మృతి..
- ప్రపంచంలోనే అత్యధిక మరణాలు భారత్లోనే..
- పార్లమెంట్లో బీజేపీ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snakebite: దేశంలో పాముకాటు కారణంగా ప్రతీ ఏడాది 50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం చెప్పారు. ప్రతీ ఏడాది భారతదేశంతో 30-40 లక్షల మంది పాముకాలుగకు గురవుతున్నాని ఆయన లోక్సభలో ఈ విషయాన్ని లేవనెత్తారు. “బీహార్ అత్యంత పేద రాష్ట్రం, పేదరికం మరియు ప్రకృతి వైపరీత్యాలు రెండింటినీ భరిస్తుంది. భారతదేశం అంతటా, 30 నుండి 40 లక్షల మంది ప్రజలు పాములు కాటుకు గురవుతున్నారు మరియు 50,000 మంది మరణిస్తున్నారు, ఇది ప్రపంచంలోనే అత్యధికం, పాముకాటుల్లో ఇది భయంకరమైన మరణాల రేటు” అని ఆయన అన్నారు. 28 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత పెరగడం, వాతావరణ మార్పులు కారణంగా పాముకాటుల ప్రభావాన్ని ఎత్తిచూపుతూనే, ఈ మరణాలనను అరికట్టవచ్చని చెప్పారు.
Read Also: Parampara: శాఖాహారులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు దేశమంతటా ‘పరంపర’..
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే జార్ఖండ్కి చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. బంగ్లాదేశీ వలసదారులు ఆదివాసీల హక్కుల్ని లాక్కుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జార్ఖండ్లో బంగ్లాదేశ్ ప్రజల్ని స్థిరపరిచిందని, ఆ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించాలని పిలుపునిచ్చారు. వేలూరు ఎంపీ ఎం.కతీర్ ఆనంద్ బీడీ కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు, వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని చెప్పారు. కేంద్రం నిధులు సరిపోవడం లేదని, వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
-
Semi Final: సెమీఫైనల్కు తిలక్ వర్మ, రజత్ పాటిదార్.. అందరి కళ్లు వైభవ్ బ్యాటింగ్పైనే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!