Uttar Pradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన మైనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12-Year Old girl Gives Birth To Boy In UTTAR PRADESH: అభం శుభం తెలియన 12 ఏళ్ల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాలికను బెదిరించి ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం సదరు బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ కు చెందిన 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తున్న 19 ఏళ్ల వ్యక్తి బాలికపై కన్నేశాడు. బాలికను బెదిరించి లొంగదీసుకున్నారు. పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
అతనితో పాటు అతని 21 ఏళ్ల సోదరుడు కూడా బాలికపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు. ఇద్దరూ కూడా బాలికను బెదిరిస్తూ అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా.. ఈ ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తున్న 16 ఏళ్ల బాలిక, డబ్బు కోసం బాధితురాలిని వేరే వ్యక్తికి అప్పగించింది. ఆ వ్యక్తి కూడా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలిక గర్భం దాల్చింది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Kerala: డాక్టర్ల నిర్లక్ష్యం ఐదేళ్లుగా మహిళ కడుపులో కత్తెర.. విచారణకు మంత్రి ఆదేశం
అయితే కుటుంబీకులు బాధితురాలు గర్భం దాల్చడాన్ని గమనించలేదు. బిడ్డను ప్రసవించే సమయం వరకు బాలిక సాధారణంగానే ఉంది. అయితే ఆస్పత్రికి తీసుకురాగా.. ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారని బాలిక కుటుంబసభ్యులకు చెప్పింది. తీరా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు అన్నదమ్ములతో పాటు 35 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 5న ఘజియాబాద్ ఖోడో స్టేషన్ లో ఫిర్యాదు నమోదు అయినట్లు పోలీస్ అధికారి అల్తాప్ అన్సారీ వెల్లడించారు. నిందుతులందరిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!