Jharkhand: జార్ఖండ్లో ఎన్కౌంటర్.. 10 మంది మావోలు హతం
- దేశంలో కొనసాగుతున్న మావోల ఏరివేత కార్యక్రమం
- జార్ఖండ్లో ఎన్కౌంటర్
- 10 మంది మావోలు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది.
తాజాగా జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సింగ్భూం జిల్లాలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది.
Also Read
- PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
- Tamilanadu CM ViJay: రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు..
- CM Vijay First Signatures: సీఎం విజయ్ తొలి సంతకాలు సంచలనం.. ఇక, ఇవి ఫ్రీ
- VIJAY : తమిళనాడు CMగా విజయ్ ప్రమాణస్వీకారం.. కానీ కొడుకు, కూతురు ఎక్కడ.?
ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలోనూ తమిళనాడు సీనే రిపీట్.. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
- Tags
తాజావార్తలు
-
Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
-
Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్లో చీప్ లిక్కర్..
-
CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
-
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
-
Tamilanadu CM ViJay: రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు..