Road Accident: సీఎం ర్యాలీకి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E Shinde Dussehra Rally: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దసరా ర్యాలీ నిరవహించారు. ఈ నేపథ్యంలో ఆయన ర్యాలీకి హాజరు అయిన ప్రజలు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైయ్యారు.. వివరాలలోకి వెళ్తే.. ఏక్నాథ్ షిండే దసరా ర్యాలీ కి వెళ్లి ప్రజలతో తిరిగి వస్తున్న ప్రైవేట్ బస్సు థానే జిల్లాలో ప్రమాదానికి గురైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ముంబై-నాసిక్ హైవేపై కొలంబే వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టడంతో బస్సు డివైడర్పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో మరో బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
Also Read
- Bengaluru: నీట్ రీ ఎగ్జామ్కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
- West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు
- Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
కాగా ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 10 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. కాగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా రోడ్డుపైన ప్రమాదానికి గురైన బస్సును తొలిగించేందుకు క్రేన్లను ఉపయోగించాల్సి వచ్చింది. కాగా ఈ బస్సు నాసిక్ జిల్లా లోని సిలోడ్కు వెళ్తోందని.. ఆసమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారని థానే రూరల్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి తెలిపారు. కాగా అందరు కూడా షిండే దసరా ర్యాలీకి వెళ్లి వస్తున్న ప్రజలే అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదం లో ప్రయాణికులు గాయపడ్డారని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
-
JD Vance: స్విట్జర్లాండ్లో జేడీ వాన్స్కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
-
Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
-
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!