పెళ్లై ఎనిమిదేళ్లు.. పిల్లలెప్పుడు.. ఉపాసన షాకింగ్ ఆన్సర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో మెగా వారసుడు రామ్ చరణ్- ఉపాసన జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడు స్నేహితులలానే కనిపిస్తూ ఉంటారు. మెగా కొసలు ఉపాసన అందరికి తలలో నాలుకగా మారి కొణిదెల ఇంటి పేరు నిలబెడుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరు ఈ జంటను అడిగే ప్రశ్న పిల్లలను ఎప్పుడు కంటారు అని.. వీరి పెళ్ళై ఇప్పటికి ఎనిమిదేళ్లు అవుతుంది.. ఇప్పటివరకు వీరి నుంచి గుడ్ న్యూస్ రాలేదని అభిమానులు కొంచెం అసహనం చేస్తున్నారు. అయితే తాజాగా పిల్లల గురించి ఉపాసన షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసనను యాంకర్ జూనియర్ చెర్రీని, జూనియర్ ఉపాసనను ఎప్పుడు చూపిస్తున్నారు అని అడుగగా.. ఉపాసన తడుముకోకుండా “దీని గురించి చాలామంది అడుగుతున్నారు.. ఆ విషయం ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తాను.. ఈ విషయంలో ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. ఏదిపడితే అది చెప్తే అది సెన్సేషన్ గా మారుతుంది.. అందుకే ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మెగాస్టార్ వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.. త్వరగా గుడ్ న్యూస్ చెప్పండి ఉపాసన గారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..