Tollywood Rewind 2023: తారకరత్న, చంద్రమోహన్ సహా 2023లో కన్నుమూసిన తెలుగు సినీ ప్రముఖులు వీరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Rewind 2023: Tollywood Celebrities Who Died in 2023: 2023లో టాలీవుడ్ సినీ పరిశ్రమకు చాలా నష్టం జరిగింది. తారకరత్న చంద్రమోహన్, కె.విశ్వనాథ్, శరత్ బాబు సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కనుమూశారు. 2023 చివరికి వచ్చేసిన క్రమంలో ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన వారి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను.
చంద్రమోహన్: ఈ ఏడాది నవంబర్ 11వ తేదీన చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో హృదయ రోగంతో బాధపడుతూ ఆయన కన్నుమూశారు
Also Read
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
- Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
- ‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
శరత్ బాబు : ఈ ఏడాది మే 22న తెలుగు సహా దక్షిణాది భాషల్లో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్న శరత్ బాబు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసారు. శరత్ బాబు మృతిపై తెలుగు సహా దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
‘రే స్టీవేన్సన్’: ఈ ఏడాది మే 22న RRR సినిమాలో బ్రిటీష్ పాలకుడి పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ అనారోగ్యంతో కన్నుమూశారు, చనిపోయే నాటికీ ఆయన వయసు 58 ఏళ్లు.
సంగీత దర్శకుడు రాజ్ : ఈ ఏడాది మే 21న ‘రాజ్ – కోటి’ ద్వయంలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు.
మనో బాల: ఈ ఏడాది మే 3న తమిళంలో పాటు తెలుగులో తన కామెడీతో ఆకట్టుకున్న మనోబాల మే 3న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.
సతీష్ కౌశిక్: ఈ ఏడాది మార్చి 9న ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
మయిల్సామి: ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రముఖ తమిళ హాస్యనటుడు మయిల్ సామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన దాదాపు 300 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించారు.
తారకరత్న ఈ ఏడాది ఫిబ్రవరి 18న నందమూరి మూడో తరం నట వారసుడు తారకతర్న నారా లోకేష్ యువగళం పాత్ర ప్రారంభమైన క్రమంలో పాల్గొని కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శివైక్యం చెందాడు.
కే.విశ్వనాథ్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆయన వయసు 92 ఏళ్లు.
దర్శకుడు సాగర్ ఈ ఏడాది ఫిబ్రవరి 2మా అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూశారు. రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్గా తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, వంటి సినిమాలను తీశారు.
జమున ఈ ఏడాది జనవరి 27న జమున వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు తెర సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఆమె.
బాల మురుగన్ ఈ ఏడాది జనవరి 16న అనారోగ్యంతో కన్నుమూశారు. ముఖ తెలుగు, తమిళ రచయిత భూపతిరాజా తండ్రి, పాపులర్ రైటర్ బాలమురుగన్ తెలుగు, తమిళంలో పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..