Suryadevara Nagavamsi: గుంటూరు కారం చుట్టూ ఇన్ని వివాదాలు ఎందుకొస్తున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryadevara Nagavamsi: సూర్యదేవర నాగవంశీ.. ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న పేరు. పేరు గట్టిగా వినిపిస్తుంది కదా అని హీరోనో, డైరెక్టరో అనుకోకండి.. ఆయనొక నిర్మాత. ఇప్పటివరకు ఒక నిర్మాత ప్రమోషన్స్ లో పాల్గొన్నది చాలా తక్కువ. కానీ వంశీ మాత్రం ప్రతి ప్రమోషన్స్ లో హీరో కన్నా ఎక్కువ కనిపిస్తాడు. సినిమాకు ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పేస్తాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో సగానికి పైగా సినిమాలు వంశీ చేతిలోనే ఉన్నాయి. ఇక రేపు రిలీజ్ అవుతున్న మ్యాడ్ సినిమాను కూడా సూర్యదేవర హారిక .. అంటే వంశీ అన్న కూతురు నిర్మించిందే. ప్రమోషన్స్ చిత్ర బృందం కన్నా, వంశీనే ఎక్కువ చేస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ.. తమ తదుపరి సినిమాల గురించి చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ లో గుంటూరు కారం రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇక ఈసినిమా గురించి వంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. గుంటూరు కారం చుట్టూ ఇన్ని వివాదాలు ఎందుకొస్తున్నాయో తనకే తెలియదని చెప్పుకొచ్చాడు.
Keerthi Reddy : రీ ఎంట్రీ కి సిద్ధం అవుతున్న పవన్ హీరోయిన్..?
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
” గుంటూరు కారం మొదలైనప్పటి నుంచి దాని చుట్టూ ఇన్ని వివాదాలు ఎందుకు” అన్న ప్రశ్నకు నాగవంశీ మాట్లాడుతూ.. “మహేష్ బాబు గారు ఎప్పుడు మీడియాతో మాట్లాడరు.. డైరెక్టర్ త్రివిక్రమ్ ఎప్పుడు మీడియాతో మాట్లాడరు.. వారిద్దరి మధ్య కాంట్రవర్సీలు ఉండవు.. ఇక నేను సినిమా టైమ్ లో ప్రమోషన్స్ తప్ప మీడియా ముందుకు రాను. మరి.. ఎందుకు మా మీద అంత ప్రేమ..? అసలు మా బాబాయ్ అయితే మీడియాలోకే రారు. ఇక సోషల్ మీడియా లీక్స్ వచ్చినా.. గుంటూరుకారంలో జరగనిది ఏదైనా జరిగిందా.. పూజా హెగ్డేను రీప్లేస్ చేశారు. కానీ, దాన్ని యేమని చెప్పారు. పూజను తీసేశారు.. ఆమెను ఎందుకు తీసేస్తాం. ఆమె మా ఇంటి అమ్మాయిలా ఉంటుంది. అందరికన్నా ఎక్కువ మాకే బాధగా ఉంటుంది.” అని చెప్పాడు. ప్రస్తుతం ఏ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!