మనసున్న మనిషి మరో స్పందన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ప్యాండమిక్ లో ఎంతోమంది ఆపన్నులను ఆదుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోమారు తన మంచిమనసు చాటుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఎంతోమంది యుద్ధం కారణంగా నిరాశ్రయులైనారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ తనదైన రీతిలో స్పందించారు. తాలిబన్లతో పోరాటం సాగించిన ఆఫ్ఘన్ పట్టణాలలో జనజీవనం అతలాకుతలమైందని, అలాంటి వారిని ఆదుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని సోనూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే అక్కడ నివాసమున్న ఎంతోమంది భారతీయులు సైతం ప్రస్తుతం నిలువనీడ లేకుండా ఉన్నారని, ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం వారికి మన అవసరం ఉందని సూచించారు. ప్రపంచంలోని ఇతర దేశాలు నిరాశ్రయులైన ఆఫ్టన్ కుటుంబాలకు తగిన ఉద్యోగాలు ఇచ్చి, వారికి జీవినోపాధి కల్పించాలని సోనూ విన్నవించారు.
మనసున్న మనిషిగా సోనూ సూద్ మన దేశంలో కొందరికి చేతనైన సాయం చేశారు. ఆయన విన్నపాన్ని మన్నించి ఎందరు సహృదయులు ఆఫ్టన్లను ఆదుకోవడానికి స్పందిస్తారో చూడాలి.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
Also all the Indians who lived in Afghanistan all thier life and now are homeless, they need us.
It's Now or Never.
Jai Hind 🇮🇳 https://t.co/tL9bhZQIJn— sonu sood (@SonuSood) August 21, 2021
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?