Singer Mangli: ఆలీ, పోసాని తరువాత తెలంగాణ సింగర్ కు కీలక పదవి కట్టబెట్టిన జగన్..
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singer Mangli: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా ఆలీని, ఆ తరువాత ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా మరో కీలక పదవిని సింగర్ మంగ్లీకి కట్టబెట్టారు జగన్. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా ఆమెను నియమిస్తున్నట్లు ఆదేశాలను జారీ చేశారు.
సింగర్ మంగ్లీ అసలు పేరు సత్యవతీ. బోనాలు పాటలతో ఫేమస్ అయిన తెలంగాణ మహిళ మంగ్లీ. కొద్దిగా పేరు రావడంతో ఆమె సినిమాల్లో కూడా సింగర్ గా మారింది. ఇక మంగ్లీకి నెలకు లక్ష రూపాయలు జీతం ఇవ్వనున్నారు. రెండేళ్లు ఆమె ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది మార్చి నెలలోనే ఎస్వీబీసీ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల కిందట ఆమె బాధ్యతలు స్వీకరించారు.
Also Read
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!