Bro Movie: పవన్ ఫాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్పై పాలాభిషేకం చేసి చింపారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Screen Damaged by pawan fans before Bro movie screeing: తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. అక్కడ డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలగులో కూడా డైరెక్ట్ చేయగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు పవన్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాల కన్నా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి, అన్నింటికన్నా ముందు రిలీజ్ అయింది ఈ సినిమా. పవన్ పాత సినిమాలలోని పాటలు కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వింటేజ్ వైబ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ లోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మంచి జోష్ లో థియేటర్ నుంచి బయటకి వస్తాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Samantha: ఆ విషయంలో వంద మార్కులు.. ట్రిప్పులో ‘సమంత’ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు!
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
నిజానికి పవన్ కళ్యాణ్ మామూలుగా కనిపిస్తేనే ఫ్యాన్స్ రచ్చ చేస్తారు అలాంటిది వింటేజ్ వైబ్స్ ఇచ్చే రేంజులో కనిపిస్తున్నాడు అంటే వర్షాలని కూడా లెక్క చేయకుండా థియేటర్స్ కి క్యూ కట్టేస్తున్నారు. అయితే ఒక చోట మాత్రం పవన్ అభిమానులు అత్యుత్సాహంతో స్క్రీన్ చింపేసిన ఘటన హాట్ టాపిక్ అయింది. పార్వతీపురం మన్యం జిల్లా సౌందర్య థియేటర్లో పవన్ కళ్యాణ్ “బ్రో” సినిమా రిలీజ్ అవడంతో అక్కడి పవన్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే అత్యుత్సాహంతో స్క్రీన్ పై పాలాభిషేకం చేసి ఆ తోపులాటలో స్క్రీన్ మీద పడి దాన్ని చింపారు. దీంతో స్క్రీనింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఇక థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో స్క్రీన్ చింపిన అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!