‘జాతీయ రహదారి’ ట్రైలర్ లాంచ్ చేసిన ఆర్జీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధు చిట్టె , సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘జాతీయ రహదారి’. పలు అవార్డ్ విన్నింగ్ చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, ‘కరోనా పాండమిక్ లో జరిగిన రెండు ప్రేమకథలకు దర్శకుడు నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి అవార్డులు రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
‘ఆర్జీవీ తన మనసుకు నచ్చని పని ఏదీ చేయరని, ఈ ట్రైలర్ చూసి, నచ్చి, దానిని విడుదల చేయడానికి అంగీకరించార’ని నిర్మాత రామ సత్యనారాయణ చెప్పారు. ఈ రోజున తాను ఈ స్థాయిలో ఉండటానికి వర్మ దర్శకత్వంలో నిర్మించిన సినిమాలే కారణమని ఆయన అన్నారు. వినాయక చవితి కానుకగా ‘జాతీయ రహదారి’ చిత్రాన్ని ఈ నెల 10న రెండు తెలుగు రాష్ట్రాలలోని రెండు వందల థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, ‘రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమా చూసి, స్ఫూర్తి పొంది చెన్నయ్ రైలు ఎక్కిన వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని, అలాంటి గొప్ప దర్శకుడు తన సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంద’ని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!