మధు చిట్టె , సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘జాతీయ రహదారి’. పలు అవార్డ్ విన్నింగ్ చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ స