Rakul Preet Singh : ఆస్తులు తనఖా పెట్టాం.. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ కామెంట్స్..
- ఆ సినిమాతో భారీ నష్టాలు
- ఆస్తులన్నీ తాకట్టు
- క్లారిటీ ఇచ్చిన రకుల్ భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లోనే బిజీగా ఉంటుంది. ఆమె ఫ్యామిలీ దివాలా తీసిందని… ఆస్తులన్నీ తాకట్టులోనే ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. రకుల్ భర్త జాకీ భగ్నానీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ అని తెలిసిందే. రీసెంట్ గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘బడే మియా.. ఛోటే మియా’ మూవీని జాకీ నిర్మించాడు. దీనికి భారీగా ఖర్చు పెడితే.. కనీస వసూల్లు కూడా రాలేదు. దీంతో జాకీ దివాలా తీశాడని.. ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాడని.. తినడానికి కూడా తిండి లేక పారిపోయాడని నానా రకాల రూమర్లు వచ్చాయి. వాటిపై తాజాగా జాకీ భగ్నానీ స్పందించాడు. అవన్నీ ఫేక్ రూమర్లే అంటూ కొట్టి పారేశాడు.
Read Also : Saif Ali Khan : రూ.15వేల కోట్లు పోగొట్టుకున్న సైఫ్ అలీఖాన్..
Also Read
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. 'వారణాసి' రీ రికార్డింగ్పై కీరవాణి కీలక నిర్ణయం!
సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. ఈ సినిమా కోసం జూహు ఆఫీస్ ను తనఖా పెట్టాను. సినిమా పూర్తయ్యాక దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నా. అంతకు మించి నేనేం పెద్దగా నష్టపోలేదు. ఈ రూమర్లు ఎలా పుట్టాయో నాకు తెలియదు. ఈ రూమర్లపై నేను ఎవరినీ తప్పుబట్టట్లేదు. కానీ మరీ దారుణంగా నా మీద రాశారు. తినడానికి తిండి కూడా లేదని.. ఎటో పారిపోయాడంటూ మీడియాలో, సోషల్ మీడియాలో రాశారు. అవి వారి వ్యక్తిత్వానికే వదిలి పెడుతున్నాను. మూవీని సిన్సియర్ గా నిర్మించాను. కానీ అలీ అబ్బాస్ జాఫర్కు డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాను. ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా జాగ్రత్త పడుతాను అంటూ తెలిపాడు జాకీ భగ్నానీ. రకుల్, జాకీ మూడేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
Read Also : Abhishek Bachchan : ఐశ్వర్యరాయ్ తో డివోర్స్.. ఎట్టకేలకు స్పందించిన అభిషేక్..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!