Adipurush: మరో కొత్త వివాదంలో ‘ఆదిపురుష్’! ఈ కర్ణుడి కష్టాలేంటో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిపురుష్ సినిమాకు వివాదాలు కొత్త కాదు. ఈ సినిమా స్టార్ట్ అయిప్పటి నుంచి ఏదో ఓ వివాదం నడుస్తునే ఉంది. ముఖ్యంగా టీజర్ చూసిన తర్వాత ఆదిపురుష్ పై అనుమానాలు పెరిగిపోయాయి. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారనే విమర్శలు గుప్పుమన్నాయి. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ విమర్శలకు చెక్ పెట్టేసింది. టీజర్తో వచ్చిన గ్రాఫిక్స్ నెగెటివిటీని దూరం చేయడంతో పాటు.. సినిమాపై అంచనాలని కూడా పెంచేసింది. ఈ విషయంలో మేకర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆదిపురుష్ ట్రెండింగ్లో ఉంది. దాంతో డైరెక్టర్ ఓం రౌత్.. యే దోస్తీ అంటూ ప్రభాస్తో కలిసి ఉన్న ఓ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసుకున్నాడు. అందులో పక్క పక్కనే 3డి గ్లాసెస్ పెట్టుకొని ట్రైలర్ చూస్తున్నారు ఇద్దరు. ఈ సందర్భంగా ఆదిపురుష్ ట్రైలర్ రెస్పాన్స్కి అందరికీ థాంక్స్ చెప్పాడు. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ పై మరో కొత్త వివాదం తగులుకుంది. ఈ సినిమాపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డులో.. సనాతన్ ధర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్ తివారీ బాంబే హైకోర్టు న్యాయవాది ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ద్వారా ఫిర్యాదు చేశారు.
Read Also: CM Jaganmohan Reddy Live: కావలిలో సీఎం జగన్ బహిరంగసభ
Also Read
- Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. 'కొరియన్ కనకరాజు' టీజర్ చూశారా!
- Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్తో నాగ వంశీ చెక్.. 'లెనిన్' విషయంలో ఏం జరిగింది?
- Balakrishna - Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్కు మాస్ ట్రీట్!
- Raaka: 'రాకా' కోసం బన్నీకి రూ.200 కోట్లు?.. మొత్తం బడ్జేట్ తెలిస్తే షేక్ కావాల్సిందే!
ఆదిపురుష్ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ముందే స్పెషల్ స్క్రీన్ టెస్ట్ నిర్వహించాలని, సెన్సార్ షిప్ నిర్వహించాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ లెటర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. ఇప్పటికే ‘ఆదిపురుష్’ మేకర్స్ పోస్టర్స్, టీజర్లో చేసిన మిస్టేక్స్ సినిమాలో కూడా ఉంటే, సనాతన ధర్మానికి చెందిన వ్యక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే సినిమా రిలీజ్ కు ముందు ప్రత్యేకంగా సెన్సార్ షిప్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే… గతంలో ఆదిపురుష్ పై విమర్శలు చేసిన మధ్యప్రదేశ్ హోంమంత్రి సైతం ట్రైలర్ చూసి ప్రశంసించారు. పైగా సెన్సార్ అయిన తర్వాతే సినిమా థియేటర్లోకి వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ఫిర్యాదులు అనవసరం అనేది.. నెటిజన్స్ టాక్. మరి జూన్ 16న ఆదిపురుష్ ఏం చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!