Kangana Ranaut: హద్దు మీరితే, కాల్చి చంపేస్తా.. కంగనా స్ట్రాంగ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut Warning Board Becomes Talk Of The Town: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈమధ్య తన సినిమాల కన్నా.. వివాదాస్పద చర్యల వల్లే వార్తల్లో నానుతోంది. పాలిటిక్స్ మీదనో, సినీ పరిశ్రమలోని అక్రమాల మీదనో.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వెల్లడిస్తుంది. అవతల ఎంత పెద్ద వ్యక్తులైనా సరే.. ఎలాంటి బిడియం లేకుండా నిలదీస్తుంది. వివాదాస్పద సందర్భాల్లోనూ.. తనదైన రీతిలో రియాక్ట్ అవుతూ, టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తుంది. అందుకే.. కథానాయికల్లో ఈ అమ్మడి రూట్ సెపరేట్ అని అందరూ అంటుంటారు. ఇందుకు సాక్ష్యంగా ఇప్పుడు మరో షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. అది చూసి.. ఎవ్వరైనా ఖంగుతినకుండా ఉండలేరు.
RC 15: మెగా పవర్ స్టార్ గుర్రం ఎక్కితే బాక్సాఫీస్ బద్దలవుతుంది…
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
సాధారణంగా.. తమ ఇళ్లల్లో అనామకులు గానీ, దొంగలు గానీ చొరబడకుండా ఉండేందుకు కొందరు ఇంటి బయట ఒక వార్నింగ్ బోర్డు పెడతారు. ఆ బోర్డుపై ‘కుక్కలు ఉన్నారు జాగ్రత్త’ అనే హెచ్చరిక ఉంటుంది. కానీ.. కంగనా మాత్రం అందుకు భిన్నంగా ‘చంపేస్తా’ అంటూ వార్నింగ్ బోర్డు పెట్టింది. ముంబైలో ఉన్న తన ఇంటి ముందు ‘‘అనామకులకు ప్రవేశం లేదు, ఒకవేళ హద్దు మీరితే కాల్చి చంపేస్తా, అప్పటికీ ప్రాణాలతో బయటపడితే మళ్లీ కాల్చబడతారు’’ అనే హెచ్చరిక బోర్డుని పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరు కంగనా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని కొనియాడుతుంటే, మరికొందరు ఈ తరహా బోర్డులు ఎలా పెడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
Illegal Affair: అక్రమం సంబంధం మోజులో.. కట్టుకున్న భర్తను కాటికి పంపిన వైనం
కాగా.. గతంలో ముంబైలోని బాంద్రాలో కంగనా రనౌత్ ఆఫీస్ని కూలగట్టిన బృహణ్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. శివసేన, కంగనా మధ్య మాటల యుద్ధం జరిగినప్పుడు.. అది అక్రమ నిర్మాణమని పేర్కొంటూ ఆఫీస్ని కూల్చారు. అంతకుముందే ఆమెకు నోటీసులు ఇవ్వగా.. దానిపై సమాధానం ఇవ్వకపోడంతో బీఎంసీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. బహుశా ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకునే.. కంగనా ఈ తరహా హెచ్చరిక బోర్డు పెట్టుకొని ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!