ఆగస్ట్ 22 నుంచీ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’!
By Prakash
బుడ్డోడు బుల్లితెర మీదకి తిరిగి వచ్చేస్తున్నాడు! ఎస్… ఎన్టీఆర్ ఈజ్ బ్యాక్! జెమినీ టీవీలో తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిర్వహించబోతోన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, తాజాగా ప్రారంభ తేదీల్ని ప్రకటించారు నిర్వాహకులు. ఆగస్ట్ 22 నుంచీ జూనియర్ తన ఫ్యాన్స్ ని ఇంటింటా అలరించనున్నాడు.
ఆగస్ట్ 22న కర్టెన్ రైజర్ ఉంటుందట. ఆగస్ట్ 23 నుంచీ రాత్రి 8.30 గంటలకి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ప్రసారం అవుతుంది. సోమవారం నుంచీ గురువారం దాకా వరుసగా నాలుగు రోజులు ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకి వస్తాడు. ‘ఇక్కడ మనీనే కాదు మనసుల్ని కూడా గెలుచుకోవచ్చు’ అంటున్నాడు తారక్!
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభ తేదీల్ని ప్రకటిస్తూ జెమీనీ టీవీ తాజాగా ఓ ప్రోమో విడుదల చేసింది. స్వయంగా ఎన్టీఆర్ ‘మీ ఇంటికి వస్తున్నా’నంటూ బిగ్ అనౌన్స్ మెంట్ చేశాడు…
https://youtu.be/MjwgKOqqj-M
Also Read
తాజావార్తలు
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!