Geetha Krishna : కీరవాణిపై ఫోక్సో కేసు పెట్టాలి.. టాలీవుడ్ డైరెక్టర్ సెన్సేషన్..
- కీరవాణికి స్కూల్ పిల్లలు కావాలంట
- వాడికి అహంకారం ఎక్కువైంది
- డైరెక్టర్ సంచలన కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Geetha Krishna : కీరవాణి పేరు ఈ నడుమ వివాదాల్లో వినిపిస్తోంది. మొన్ననే సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసింది. కీరవాణి తమను వెట్టి చాకిరీ చేయమన్నాడు అంటూ సంచలనం రేపింది. అయితే కొందరు ప్రవస్తిని తప్పుబడుతున్నారు. ఇంకొందరేమో ప్రవస్తికి సపోర్టు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం ప్రవస్తికి సపోర్ట్ చేస్తూ కీరవాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆయనే డైరెక్టర్ గీతాకృష్ణ. ‘కీరవాణి నాకు 40 ఏళ్ల నుంచి తెలుసు. చాలా సార్లు పార్టీల్లో కలిస్తూనే ఉంటాం. అతని గురించి చాలా మంది నా దగ్గరకు వచ్చి చెబుతుంటారు. కానీ అతని క్యారెక్టర్ ను బయట పెట్టాల్సిన అవసరం నాకేముంది అని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు ఓ అమ్మాయి గళం విప్పింది. అందుకే నేను మాట్లాడుతున్నాను.
Read Also : Mahesh Babu : ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ.. ఏమన్నాడంటే..?
కీరవాణికి అమ్మాయిలను సప్లై చేసే వారిని స్కూల్ పిల్లలు కావాలని అంటాడంట. స్కూల్ పిల్లలను తీసుకు రావాలంటూ కీరవాణి ఫోర్స్ చేస్తాడంట. ముందు వాడిపై ఫోక్సో కేసు నమోదు చేయాలి. కీరవాణికి ఇలాంటివి అలవాటే. అతనికి అహంకారం చాలా ఎక్కువ. సింగర్స్ ను చాలా చిన్నచూపు చూస్తాడు. రాజమౌళిపై ఇలాంటి ఆరోపణలు లేవు. కానీ కీరవాణిపై మాత్రం చాలానే ఉన్నాయి. వాడిని ఒకప్పుడు ఆఫీసులో నుంచి గెంటేస్తే.. నేనే ఖర్చులకు డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు వెడ్డింగ్ రిసెప్షన్ లో పాటలు పాడేవారంటే తనకు చిరాకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలి’ అంటూ గీతాకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!