The Raja Saab: ప్రభాస్ కొత్త జోనర్.. యూరప్లో ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్న మారుతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కమర్షియల్ డైరెక్టర్ మారుతి కలసి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాజా సాబ్’ పై అభిమానుల్లో ఇప్పటికే హైప్ ను క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్న ఈ సినిమా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో జనవరి 9, 2026 న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
Also Read : Amitabh Bachchan: గృహిణులమని గర్వంగా చెప్పండి..ఇంటిని చక్కబెట్టడం ఈజీ కాదు
Also Read
ఈ సినిమా చివరి దశలో ఉండగా.. తాజా సమాచారం యూరప్ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. ఇప్పటికే చిత్ర యూనిట్ అక్కడకు చేరుకుంది. హీరోహీరోయిన్లపై రెండు పాటలను అక్కడే షూట్ చేయడం ప్లాన్ లో ఉన్నారట. ప్రతి షెడ్యూల్ తో పాటు.. ప్రత్యేకంగా యూరప్ షూట్, సినిమాకు అంతర్రాష్ట్ర థ్రిల్ ఇచ్చేలా ప్లాన్ చేయబడిందట. మొత్తనికి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త జోనర్ ట్రై చేస్తున్నాడు. ప్రాజెక్ట్ కోసం మారుతి అద్భుతమైన ఎలిమెంట్స్ సిద్ధం చేశాడని తెలుస్తుంది. అభిమానుల కోసం ప్రభాస్ మరోసారి కొత్త స్టెప్ తీస్తున్నాడు, అలాగే మారుతి రేంజ్ కూడా పెరిగిపోయిందని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!