OG : ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ (They Call Him OG) విడుదలకు ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సినిమా టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్పై తెలంగాణ హైకోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డర్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన హైకోర్టు, ప్రభుత్వానికి ఉత్తర్వులు సమర్పించమని ఆదేశించింది. ఈ నిర్ణయం అభిమానులకు గందరగోళాన్ని కలిగించడంతో పాటు, బాక్సాఫీస్ వసూళ్లకు సవాలుగా మారింది.
Also Read :OGPremier : పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ‘OG’ సినిమా చూసేది ఆ థియేటర్ లోనే
Also Read
- Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
- Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 19న జారీ చేసిన గవర్నమెంట్ ఆర్డర్ (జీఓ) ప్రకారం, ‘ఓజీ’ సినిమాకు ప్రత్యేక ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు రూ.800 వరకు పెంచే అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 24న రాత్రి 8 గంటలకు జరిగే ప్రీమియర్ షోలకు ఈ ధరలు వర్తించడంతో పాటు, సెప్టెంబర్ 25 నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచే అనుమతి కూడా లభించింది. సాధారణ స్క్రీన్లకు రూ.177 మరియు మల్టిప్లెక్స్లకు రూ.295 వరకు ధరలు ఉండగా, పెంపు తర్వాత అవి గణనీయంగా పెరిగాయి. ఆక్టోబర్ 4 తర్వాత ధరలు మళ్లీ సాధారణ స్థాయికి తిరిగి వచ్చేలా ఆర్డర్లో పేర్కొనబడింది.
Also Read :OG : లేట్ కంటెంట్.. డెలివరీ బాయ్స్ గా మారిన ఫ్యాన్స్
ఈ ఆర్డర్కు అధికారిక అనుమతి లభించిన తర్వాత, అభిమానులు టికెట్ల బుకింగ్కు సిద్ధపడ్డారు. హైదరాబాద్లోని ప్రముఖ థియేటర్లలో ప్రీ-బుకింగ్లు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ధరల పెంపుపై కొందరు అభిమానులు, సినిమా పరిశ్రమ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పుష్ప 2’ సినిమా సందర్భంగా జరిగిన గడబిడి ఘటనల తర్వాత తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని ప్రకటించినా, ‘ఓజీ’కి మినహాయింపుగా అనుమతి ఇచ్చడం వివాదాస్పదమైంది.
ఈ ఆర్డర్పై కొందరు పిటిషనర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు ప్రేక్షకులపై భారాన్ని పెంచుతుందని, సినిమా పరిశ్రమలో సమానత్వాన్ని భంగపరుస్తుందని వాదించారు. హైకోర్టు ఈ పిటిషన్లను విచారించిన తర్వాత, ఆర్డర్పై తాత్కాలిక స్టే ఇచ్చి, ప్రభుత్వానికి తమ వాదనలు సమర్పించమని ఆదేశించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 24న జరిగిన విచారణలో తీర్పుగా వెలుగులోకి వచ్చింది, ఇది సినిమా విడుదలకు కేవలం ఒక రోజు ముందే జరిగింది. ఈ స్టే వల్ల ప్రీమియర్ షోలు, టికెట్ బుకింగ్లు ప్రశ్నర్ధకంగా మారాయి.
తాజావార్తలు
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?