SHOCKING COMPLAINT : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ vs నిర్మాత నిరంజన్ రెడ్డి.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమాన్ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ కు నిరంజన్ రెడ్డి నిర్మించడం లేదు. అందుకు దర్శకుడుకి, నిర్మాతకు మధ్య వివాదాలే కారణమని తెలుస్తోంది. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మపై నిర్మాత నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
నిరంజన్ రెడ్డి వాదన : హనుమాన్ సినిమా తరువాత మా బ్యానర్ లో అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస వంటి సినిమాలు చేస్తానని మా దగ్గరనుండి ప్రశాంత్ వర్మ రూ. 10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయమంటే ఏవేవో సాకులు చెప్తున్నాడు. ఆ ఐదు సినిమాల లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కింద ప్రశాంత్ వర్మ నుండి రూ. 200 కోట్లు ఇప్పిచండి. టాలీవుడ్ కు చెందిన వేరే నిర్మాత దగ్గర ఉన్న ఆక్టోపస్ అనే సినిమాను రూ. 10.23 కోట్లు ఖర్చు పెట్టి కొనిపించాడు. కానీ ఆ సినిమా NOC ఇప్పించడం లేదు. అధీర డైరెక్ట్ చెయ్యడానికి కోటి రూపాయిల అడ్వాన్స్ ఇచ్చా ప్రశాంత్ వర్మకు. జై హనుమాన్ మాకు చెయ్యడం లేదు కాబట్టి నాకు రూ. 100 కోట్లు ఇవ్వాలి, ప్రశాంత్ వర్మ చేస్తున్న సినిమాలను ఆపండని ఛాంబర్ లో కంప్లైంట్ చేసాడు నిరంజన్ రెడ్డి
Also Read
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
Also Read : SSMB 29 : ఎక్స్ లో రాజమౌళి – మహేశ్ బాబు, పృద్విరాజ్, ప్రియాంక చోప్రా ఫన్ని చాటింగ్
ప్రశాంత్ వర్మ వివరణ : అసలు నేను ఆ ఐదు సినిమాలు చేస్తా అని ఎక్కడా చెప్పలేదు. అగ్రీమెంట్లు కూడా చేయలేదు. ఆక్టోపస్ సినిమా విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్ తో తేల్చుకోవాలి. ఐదు సినిమాలకు సంబంధించి నాకు రూ. 15.82 కోట్లు మాత్రమే అందాయి, అవి అడ్వాన్స్ కాదు హనుమాన్ సినిమాకు గాను నాకు రావాల్సిన షేర్. కోటి రూపాయిలు అధీర సినిమా కోసం ఇవ్వలేదు, టీజర్ ను డైరెక్ట్ చెయ్యడానికి ఇచ్చారు. హనుమాన్ లో నా వాటా ఎగ్గొట్టి డార్లింగ్, సంబరాల ఏటిగట్టు, బిల్లా రంగా భాష సినిమాలకు డైవర్ట్ చేశారు. హనుమాన్ రూ. 295 కోట్లు collect చేసింది. అందులో నా వాటా నాకు చాలా రావాలి. అది ఎగ్గొట్టడానికే ఈ కథ అల్లుతున్నారని ప్రశాంత్ వర్మ ఛాంబర్ కు చెప్పారు.
ఈ విషయమై ఇటు వర్గాలు అఫీషయల్ గా నోట్ రిలీజ్ చేసారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!