కత్రీనాతో ఛాన్స్ మిస్సైన డైరెక్టర్… షాహిద్ తో రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ప్యాండమిక్ ఎంత వీలైతే అంత డిస్టబ్ చేసేసింది బాలీవుడ్ ని. ఆ క్రమంలోనే నెక్ట్స్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయిన బిగ్ బడ్జెట్ మూవీ ‘సూపర్ సోల్జర్’. కత్రీనా సూపర్ హీరోగా సాహసాలు చేసే ఈ థ్రిల్లర్ మూవీ 2021లో సెట్స్ మీదకి వెళ్లాలి. రెండు భాగాలుగా భారీ ఖర్చుతో సినిమాని ప్లాన్ చేశాడు డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్. కానీ, లాక్ డౌన్ వల్ల అంతా తలకిందులైంది. అందుకే, కత్రీనా ‘సూపర్ సోల్జర్’ ఇప్పుడు 2022కి వాయిదా పడింది. ఆ లోపు ‘టైగర్ జిందా హై’ ఫేం అలీ అబ్బాస్ మరో సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ ఈ ‘వన్ నైట్ థ్రిల్లర్’లో హీరోగా కనిపించనున్నాడు…
అలీ అబ్బాస్ ఓ ఫారిన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఇండియన్ ఆడియన్స్ కు తగ్గట్టుగా మార్పుచేర్పులు చేసి రీమేక్ చేయబోతున్నాడు. అయితే, ఆ సినిమా పేరు, ఇతర వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. కాకపోతే కథ మాత్రం ఒకే ఒక రాత్రిలో కొనసాగుతుందట. అందులో హీరోగా నటించేందుకు షాహిద్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
Also Read
- Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
- Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
- Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
- Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
అలీ అబ్బాస్ జఫర్ థ్రిల్లర్ మూవీ కంటే ముందు తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే సారథ్యంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు షాహిద్ కపూర్. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఆ సిరీస్ షూటింగ్ కాగానే ‘కబీర్ సింగ్’ స్టార్ అలీ అబ్బాస్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడట. ఇక మన తెలుగు చిత్రం ‘జెర్సీ’ హిందీ రీమేక్ కూడా ఇప్పటికే షాహిద్ పూర్తి చేశాడు. హిందీ ‘జెర్సీ’ కూడా త్వరలో విడుదల కావాల్సి ఉంది…
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!