Shah Rukh khan : షారుక్ – సుహానా కి వరుసగా లీగల్ ట్రబుల్స్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రస్తుతం తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కింగ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తోంది. తెరపై ఇద్దరు తండ్రి–కూతుళ్లుగా నటిస్తున్నారని టాక్. దీంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాపై వచ్చిన పాజిటివ్ బజ్తో పాటు, షారుక్ – సుహానా పేర్లు ఇటీవల వరుసగా లీగల్ ట్రబుల్స్లో చిక్కుకోవడం హాట్ టాపిక్గా మారింది.
Also Read : Mirai : హై టికెట్ రేట్స్కి చెక్ పెట్టిన మిరాయ్.. టాలీవుడ్ కి కొత్త దారి
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
తాజాగా, సుహానా ఖాన్ మహారాష్ట్రలోని థాల్ గ్రామంలో రూ.12.91 కోట్ల విలువైన భూమి కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి వ్యవసాయ భూమి కావడంతో, చట్టపరమైన అనుమతులు లేకుండా కొనుగోలు చేయడం ఇలీగల్ అని అధికారులు అంటున్నారు. సుహానా రైతు హోదా పొందేందుకు దాదాపు రూ.77 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ జరిపించుకున్నప్పటికీ, ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఇక మరోవైపు, షారుక్ ఖాన్ నివాసానికి సంబంధించిన ఇష్యూ కూడా పెద్దదిగా మారింది. ఆయన ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్ ఆక్యుపై చేశారని బొంబాయి మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం షారుక్కు నోటీసులు జారీ చేశారు. కానీ సమాధానం రాకపోవడంతో అధికారులు మళ్లీ నోటీసులు పంపారు. ఒకవైపు షూటింగ్తో బిజీగా ఉన్న షారుక్, మరోవైపు వరుసగా వస్తున్న లీగల్ సమస్యలతో ఆయన ఫ్యామిలీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ వివాదాలు ఎలా సాల్వ్ అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!