Puri Jagannadh: మళ్ళీ సీక్వెల్ మీద కూర్చుంటున్న పూరి జగన్నాథ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబుల్ ఇస్మార్ట్ సినిమాతో చివరిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతానికి మరో సీక్వెల్ మీద కన్నేసినట్లుగా తెలుస్తోంది. ప్రతిసారి బ్యాంకాక్ వెళ్లి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకునే ఆయన ఈసారి మాత్రం గోవా వెళ్లారు. ఆయన కేవలం ఒక స్క్రిప్ట్ మాత్రమే కాదు రెండు మూడు స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ గోపీచంద్ హీరోగా చేసిన గోలీమార్ సినిమాకి సీక్వెల్స్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి గోపీచంద్ హీరోగా తెరకెక్కిన గోలీమార్ సినిమా ఫోటోలో మంచి హిట్గా నిలిచింది. పూరి జగన్నాథ్ తో పాటు గోపీచంద్ కెరీర్ లో కూడా మంచి సినిమాగా నిలిచింది.
Rajamouli – Rashmi: రష్మితో రాజమౌళి ఫ్లర్టింగ్.. వీడియో చూశారా?
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
- Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్ చేద్దామా అని పూరి జగన్నాథ్ అడిగిన వెంటనే గోపీచంద్ కూడా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత రెండు మూడు స్క్రిప్స్ సిద్ధం చేసుకున్నాడు. కానీ అందరు హీరోలు బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన సీక్వెల్ మీద ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోపక్క గోపీచంద్ రాధే శ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి జిల్ అనే సినిమా చేశారు. అలాగే సంకల్ప్ రెడ్డి చెప్పిన మరో సినిమాకి కూడా గోపీచంద్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఏఈ సినిమాలలో ముందు ఏ సినిమా పట్టాలెక్కుతోంది అనే విషయం మీద క్లారిటీ లేదు..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!