Pushpa 2 : పుష్ప 2పై ఈడీ విచారణ జరిపించాలని కేసు
- పుష్ప 2పై ఈడీ విచారణ జరిపించాలని కేసు
- పుష్ప 2 సినిమా టికెట్ ధరలు, ప్రీమియర్ షో టికెట్ ధరలు సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
- విచారణ జరిపిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పుష్ప 2 సినిమా టికెట్ ధరలు, ప్రీమియర్ షో టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాయి. తాజాగా ఈ అంశం మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయింది. తాజాగా ఈ అంశం మీద విచారణ జరిపిన హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?
Also Read
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
- Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
- Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. 'పెద్ది' షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
- Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
ప్రీమియర్ షో లకు అనుమతి లేదని, టికెట్ ధరలు భారీగా ఉండటం నిబంధనలకు విరుద్ధం అని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. రోజుకి 5 షోలు మాత్రమే జీవో ప్రకారం ఇవ్వాల్సి ఉండగా 6 షోలకు అనుమతి ఇచ్చారు అంటూ పిటిషన్ దాఖలు చేశారు. 100 కోట్లు నిర్మాణ వ్యయం అవకుండా అయ్యాయని నిర్మాతలు చెబుతున్నారని దీనిపై ఈడీ విచారణ చేయాలని పిటిషన్ లో కోరారు పిటిషనర్. ఇక ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ప్రీమియర్ షో రేటు ఎక్కువ అనిపిస్తే దానికి వెళ్లొద్దని పిటిషనర్ కి సూచించాలన్న హైకోర్టు ధరలు పెంచుకోవడానికి ఎన్ని రోజులు అనుమతి ఇవ్వాలనే విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి అని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు.
తాజావార్తలు
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..