Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో ముంబై వేదికగా విడుదలైన ‘పెద్ది’ (PEDDI) అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఊరమాస్ విజువల్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ ట్రైలర్ బయటకు వచ్చినప్పటి నుండి మెగా ఫ్యాన్స్.. నెటిజన్లలో హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లుక్పై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఈ మూవీ పూర్తి పల్లెటూరి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో.. జాన్వీ ముంబై గ్లామర్ పక్కన పెట్టి పక్కా గోదావరి లేదా రాయలసీమ రూరల్ అమ్మాయిలా మారడానికి ఆమె పడిన కష్టం విజువల్స్లో కనిపిస్తోంది. ముఖ్యంగా పల్లెటూరి లంగా ఓణీ కల్చర్తో కూడిన డీగ్లామరైజ్డ్ రూరల్ లుక్లో కనిపించింది. ఇక ఆమె క్యారెక్టరైజేషన్ చూసిన ఆడియన్స్కు వెంటనే రామ్ చరణ్ పాత ఇండస్ట్రీ హిట్ ‘రంగస్థలం’ గుర్తుకు వస్తోంది. దీంతో ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ సరసన ‘రామలక్ష్మి’గా సమంత పోషించిన విలేజ్ రోల్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ‘పెద్ది’లో జాన్వీ కపూర్ కాస్ట్యూమ్స్, ఆమె పల్లెటూరి యాటిట్యూడ్ చూస్తుంటే.. సమంత క్యారెక్టర్కు ఇది దగ్గరగా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!