Harihara Veeramallu : హరిహర వీరమల్లు ఫైనల్ రన్టైం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమా రన్ టైం గురించి ఇప్పుడు ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. గతంలో మేకర్స్ ఈ చిత్రాన్ని 2 గంటల 40 నిమిషాల నిడివితో థియేటర్స్లోకి తీసుకురావాలనుకున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్కు వెళ్లనుండగా, అక్కడి నుండి ఇంకా స్పష్టమైన సమాచారం రానుంది.
Also Read : Alia Bhatt : అలియా భట్కి రూ.76 లక్షల మోసం – మాజీ పీఏ వేదిక శెట్టి అరెస్ట్!
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
ఇక ఈ భారీ ప్రాజెక్ట్కు మ్యూజిక్ మాస్ట్రో ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు పాటలపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, మేకింగ్ వీడియోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ జంట స్క్రీన్ పై ఎలా కన్పిస్తారో అనే విషయంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 24న థియేటర్లలో విడుదల కాబోతుంది. సినిమా విడుదల తేదీ సమీపించనుండటంతో త్వరలోనే ప్రమోషన్ల వేగం పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!