AR Rahman : హైదరాబాద్లో రెహమాన్ కన్సర్ట్.. పాట వినాలంటే పర్సు ఖాళీ కావాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్కి డిమాండ్ బాగా పెరుగుతోంది. తమిళనాడు మాదిరిగా, ఇక్కడ కూడా దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి సంగీత దర్శకులు ఓవర్సీస్తో పాటు దేశంలోనూ పర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్. రెహమాన్ ఈ ఏడాది నవంబర్ 8న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్కు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే..
Also Read : Nagarjuna: ఆ హీరోయిన్ని క్షమాపణలు అడిగిన నాగార్జున..
Also Read
ఈ ఈవెంట్కి టికెట్ ధరలు సామాన్య ప్రేక్షకుడికి కాస్త కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే స్టాండింగ్ గోల్డ్ క్లాస్ టికెట్ ధర రూ.1800 కాగా, ప్లాటినం సీటు రూ.4000, MIP జంట టికెట్లు రూ.13,000, ఫేజ్ 3 లో కూర్చుని దగ్గరగా వీక్షించాలంటే రూ.24,000 చెల్లించాల్సిందే. ఫ్యాన్ పిట్ సెక్షన్లోకి వెళ్లాలంటే రూ.5,500 లేదా రూ.10,000 ఖర్చు చేయాల్సిందే. ఏ కోషన చూసుకున్న ఇది చాలా ఎక్స్పేన్సీవ్ అనే చెప్పాలి. ఇక ఈ మాదిరి రెట్లు ఉన్న ఈ ఈవెంట్కు.. మూడు నెలల ముందుగానే బుకింగ్స్ మొదలై భారీ స్పందన కనిపిస్తుంది. గతంలో హైదరాబాద్లో రెహమాన్ కన్సర్ట్ (సుమారు 7 ఏళ్ల క్రితం) లో ఇంత రేట్లు లేవని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు. అయినా సరే, రెహమాన్ లైవ్లో పాడే పాటలు వినడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. అంతే కాదు ఈ ఈవెంట్లో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ద’ సినిమా నుంచి ఎక్స్క్లూజివ్ సాంగ్ను పాడే అవకాశముందని ప్రచారం నడుస్తోంది. రెహమాన్ మాజిక్క్కు మరోసారి ప్రత్యక్షంగా దొరికే అవకాశం వచ్చింది!
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!