Tollywood : నైజాంలో దూసుకెళ్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ.
- ఏ సినిమా అయినా సరే మైత్రి ఉండాల్సిందే
- ఆగస్టు 15సినిమాలు అన్ని మైత్రీ చేతిలోనే
- రేస్ లో కొద్దిగా వెనక్కి తగ్గిన దిల్ రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల విడుదల విషయంలో ఆంధ్రలో ఒక పద్ధతిలో , తెలంగాణ వ్యాప్తంగా మరో పద్ధతిలో చేస్తుంటరు నిర్మాతలు. బడా నిర్మాణ సంస్థలకు ఆంధ్రలో రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఆయా సంస్థల నుండి వచ్చే సినిమాలు ఏరియాల వారి వాళ్లే రిలీజ్ చేస్తుంటారు. కానీ తెలంగాణ వ్యవహారం అలా ఉండదు. దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేష్ మూవీస్, గీత ఆర్ట్స్. దాదాపు ఈ నాలుగు సంస్థల ముందుంటాయి రెగ్యులర్ గా దిల్ రాజు మాత్రమే లైన్ లో ఉంటారు. మధ్యలో వచ్చిన వరంగల్ శీను తదితరులు ఇలా వచ్చి ఆలా వెళ్లారు .
కాగా నైజాంలో ఇప్పుడు పరిస్థితులు మారినట్టే కనిపిస్తోంది చూస్తుంటే. టాలీవుడ్ లోని ప్రముఖనిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫిస్ మొదలుపెట్టి సినిమాలు కొనడం ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో చిన్న చితక సినిమాలు దగ్గరనుండి పాన్ ఇండియా సినిమాలు, ఇతర భాషల సినిమాలు, డబ్బింగ్ సినిమాలు ఏదైనా సరే మైత్రీ మూవీస్ స్టాంప్ ఉండాల్సిందే. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది మైత్రీ మూవీస్.
Also Read
- Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
- Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
- SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
- The Paradise : అనిరుధ్ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. 'ది పారడైజ్' సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
కాగా రానున్న ఆగస్టు 15న విడుదలయ్యే బడా సినిమాలు 3 మైత్రీ చేతిలోకి వెళ్లాయి. రవితేజ, పీపుల్స్ మీడియా మిస్టర్ బచ్చన్ నైజాంలో విడుదల చేస్తుంది. అటు రామ్ -పూరిల డబుల్ ఇస్మార్ట్ నిరంజన్ రెడ్డి కొనుగోలు చేయగా ఇది కూడా మైత్రీ ద్వారా విడుదల చేసేందుకు మాటలు జరుగుతున్నాయి. ఇక విక్రమ్ తమిళ డబ్బింగ్ సినిమా ‘తంగలాన్’ నైజాం రిలీజ్ బై మైత్రి. ఇలా నైజాంలో ఒకప్పుడు కింగ్ పిన్ అయిన దిల్ రాజును వెనక్కు నెట్టి అతి తక్కువ కాలంలో అగ్ర స్థానాన్ని ఆక్రమించింది మైత్రీ మూవీస్.
Also Read: Tollywood talk: ఫ్లాపుల తర్వాత వస్తోన్న కాంబీనేషన్ కు కిరాక్ డీల్..!
తాజావార్తలు
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!