Mithra Mandali: టార్గెటెడ్ నెగిటివ్ ట్రోలింగ్.. ఆ టీం పనే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియదర్శి హీరోగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక హీరోయిన్గా ‘మిత్రమండలి’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని బన్నీ వాసు స్వతంత్ర నిర్మాతగా తొలిసారిగా నిర్మిస్తున్నారు. తన స్నేహితులతో కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ మీద టార్గెట్ చేసి నెగెటివ్ కామెంట్స్ పెట్టించారని అన్నారు. ఈ విషయం మీద ఇప్పటికే సైబర్ క్రైమ్కి కూడా కంప్లైంట్ ఇచ్చారు.
Also Read : Ilaiyaraaja : ఇళయరాజా స్టూడియోపై బాంబ్ బెదిరింపు – పోలీసులు అప్రమత్తం
Also Read
- Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
- Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
- Tamannaah Bhatia: 'రాగిణి 3' షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
- Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
సైబర్ క్రైమ్ నుంచి బయటకు వచ్చిన సమాచారం మేరకు, ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ మీద ఒకే ఐపీ అడ్రస్ మీద 300 ఐడీల నుంచి కామెంట్స్ పెట్టించారని తెలిసినట్లుగా సమాచారం. ఈ నేపధ్యంలో బన్నీ వాసు ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందుకు రాబోతున్నారు. ఒక సెన్సేషనల్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లుగా సినిమా టీం నుంచి మీడియాకు సమాచారం అందింది. తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న మరో మూడు సినిమాల్లో ఒక సినిమాకి సంబంధించిన డిజిటల్ టీం ఈ పని చేయించిందని. ఇదే విషయాన్ని బన్నీ వాసు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాకి వివరాలు అందించబోతున్నట్లుగా సమాచారం. అయితే, ఇప్పటివరకు ఇది ప్రచారమే కాగా, ప్రెస్ మీట్ తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!