Anushka : ఎక్కడ మొదలెట్టానో అక్కడికే.. అనుష్క కీలక ప్రకటన
- అనుష్క శెట్టి 'ఘాటీ' సినిమా తర్వాత సోషల్ మీడియా బ్రేక్
- యోగా జీవితం వైపు అడుగులు
- క్రిష్ డైరెక్షన్లో గంజా సాగు నేపథ్యం సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka : ఇటీవల అనుష్క ‘ఘాటీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా టాక్ యావరేజ్గా ఉన్నా, కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనుకబడింది. గంజాయి సాగు నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమాకు ఆశించిన మేర ఫలితాలు రాలేదు. అయితే, తాజాగా అనుష్క తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. “ట్రెడింగ్ బ్లూ లైట్ టు క్యాండిల్లైట్, కొన్నాళ్లపాటు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను.
Read Also : Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ వచ్చేసినట్టే..
Also Read
ఈ ప్రపంచంతో కనెక్ట్ అయ్యి, స్క్రోలింగ్ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎక్కడైతే నేను మొదలైయ్యానో, అక్కడ కొన్నాళ్లపాటు ఉండాలనుకుంటున్నాను,” అంటూ తన యోగా జీవితం గురించి హింట్ ఇచ్చింది. “మిమ్మల్ని త్వరలోనే మరిన్ని కథలతో కలవబోతున్నాను,” అంటూ కూడా ఆమె పేర్కొంది. “ఎల్లప్పుడూ మీ ప్రేమతో, మీ ప్రేమకై ఉండే అనుష్క శెట్టి,” అంటూ ఆమె ఒక లేఖ రాసి, దాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. క్రిష్ డైరెక్షన్లో రూపొందిన ‘ఘాటీ’ సినిమాలో అనుష్క శీలావతి అనే పాత్రలో నటించింది. ఆమె సరసన విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, చైతన్య రావు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
Love…. always forever ❤️ pic.twitter.com/ALRfMrvpK0
— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2025
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!