‘యాంజియోప్లాస్టీ’ సర్జరీ తరువాత క్రమంగా కోలుకుంటోన్న అనురాగ్ కశ్యప్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి డాక్టర్స్ సర్జరీ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన ఛాతిలో కొంచెం నొప్పి కారణంగా హాస్పిటల్ కి వెళ్లారు. మొదట ‘యాంజియోగ్రఫీ’ పరీక్ష నిర్వహించిన వైద్యులు హార్ట్ లో కొన్ని బ్లాకేజెస్ గుర్తించారు. అందుకే, శస్త్ర చికిత్స తప్పదనటంతో అనురాగ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. హృద్రోగ నిపుణులు ఆయనకు ‘యాంజియోప్లాస్టీ’ సర్జరీ చేశారు. ప్రస్తుతం కశ్యప్ పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కార్యదర్శి మీడియాకి తెలియజేశాడు. కాకపోతే, వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఆయన తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘దోబారా’ సినిమా ఇప్పటికే పూర్తి చేశారు. ఆ థ్రిల్లర్ మూవీ నెక్ట్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?