Anasuya : ఆ హీరో అంటే పిచ్చి.. ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకునేదాన్ని
- ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు
- అతనంటే చాలా ఇష్టం
- డేటింగ్ చేయడానికి రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya : యాంకర్ అనసూయ అప్పుడప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఆమె ఎలాంటి కామెంట్లు అయినా ఓపెన్ గానే చేసేస్తుంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. వస్తున్న అవకాశాలను గట్టిగానే వాడుకుంటోంది. అయితే రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది. నేను పెళ్లికి ముందు ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్ ను మెయింటేన్ చేశా. అతన్నే పెళ్లి చేసుకున్నా. నేను నమ్మిన వాళ్లను అస్సలు విడిచిపెట్టలేను. వాళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్లాలి అనిపిస్తుంది. అందుకే భరద్వాజ్ కోసం ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి మరీ పెళ్లి చేసుకున్నానని తెలిపింది అనసూయ.
Read Also : Chiranjeevi : క్రికెటర్ తిలక్ వర్మకు మెగాస్టార్ సన్మానం..
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
ఇక హీరోల్లో ఎవరు ఇష్టం అని అడగ్గా.. వెంటనే రామ్ చరణ్ పేరు చెప్పేసింది. రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. అతనంటే ఒక రకంగా పిచ్చి. ఎందుకంటే చరణ్ కు లేడీస్ అంటే చాలా గౌరవం. అంత పెద్ద మెగాస్టార్ కొడుకు అయినా సరే కొంచెం కూడా గర్వం ఉండదు. అందరితో సరదాగా నవ్వుతూ ఉంటాడు. ఒకవేళ నాకు బాయ్ ఫ్రెండ్ గా భరద్వాజ్ లేకపోతే రామ్ చరణ్ తో డేటింగ్ చేయడానికైనా రెడీగా ఉండేదాన్నేమో అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. దీంతో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయ తరచూ ఇలాంటి బోల్డ్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది.
Read Also : Brahmanandam : ఆయన వల్ల స్టేజిపైనే ఏడ్చేసిన బ్రహ్మానందం.. ఎందుకంటే..?
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?